29.4 C
India
Tuesday, May 14, 2024
More

    YS Sharmila : జగనన్న ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా? షర్మిల

    Date:

    YS Sharmila
    YS Sharmila

    YS Sharmila : ఏపీకి ప్రత్యేక హోదా అనేది లేకుండా చేశారని బిజెపికి ఊడిగం చేస్తూ రాష్ట్ర ప్రయో జనాలను తాకట్టు పెట్టారని ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల ఆరోపించారు. కేంద్రం మెడలు గురించి ప్రత్యేక హోదా తీస్తామన్నవారు ఇప్పుడేమో మోకరి ల్లుతున్నారని ఆమె విమర్శించారు.

    విభజన జరిగి పదేళ్లయిన ఏపీకి రాజధాని లేదంటే సిగ్గుచేటు కాదా అని షర్మిల ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో జగనన్న ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా అని ఆమె ప్రశ్నించారు. బిజెపి చేసిన మోసాలను ప్రజలు కూడా గమనిస్తున్నారని వాళ్లకు కొమ్ముకాస్తున్న పార్టీలో కూడా బుద్ధి చెప్పాలని షర్మిల పిలుపునిచ్చారు.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...