38.7 C
India
Saturday, May 18, 2024
More

    TDP-YCP : నామినేషన్ ర్యాలీలో ఉద్రిక్తత – తిరుపతిలో యుద్ధం చేసిన వైసీపీ, టీడీపీ శ్రేణులు

    Date:

    TDP-YCP
    TDP-YCP

    TDP-YCP : తిరుపతి కేంద్రంగా అధికార వైసీపీ, టీడీపీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో ఇరు పార్టీల అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ దాఖలు చేసేందుకు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. చంద్రగిరి టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఒకేసారి ఆర్డీవో కార్యాలయం వద్దకు నామినేషన్ వేసేందుకు రావడంతో ఇరు పార్టీల కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ సమయంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చ్ోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి  భాస్కర్ రెడ్డి కారును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

    సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. చంద్రగిరి అసెంబ్లీ బరిలో వైసీపీ తరపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి పోటీ చేస్తుండగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా పూలవర్తి నాని పోటీ చేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగా ఈసారి  ఎన్నికల్లో ఇరు పక్షాలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...

    Devegowda : ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్ణ ఇష్యూపై నోరు విప్పిన  దేవెగౌడ

    Devegowda : జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల...

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...

    Jagan Foreign Tour : జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

    Jagan Foreign Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు...