చికాగోలో ఎన్నారైలతో సమావేశమైంది గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులతో ముఖ్యంగా తెలుగువాళ్ళతో సమావేశం నిర్వహించింది డిప్యూటీ మేయర్.
తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలని...
వింజమూరి రాగసుధకు బ్రిటిష్ పార్లమెంట్ లో అరుదైన గౌరవం లభించింది. వింజమూరి రాగసుధ అందించిన సేవలకు గాను బ్రిటిష్ పార్లమెంట్ లో సత్కారం జరిగింది. ఈ సత్కార కార్యక్రమం ఏప్రిల్ 22 న...
కువైట్ 60 ఏళ్లకు పైబడిన వాళ్ళ పట్ల కఠిన వైఖరి అవలంభించడం వల్ల వృద్ధుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కువైట్ ప్రవాస వృద్ధుల పట్ల కఠిన వైఖరి అవలంభించడానికి కారణం ఏంటో తెలుసా...
మే 28 న మహానటుడు , మహా నాయకుడు నందమూరి తారకరామారావు పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని గత 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే....
చైనాకు షాక్ ఇచ్చింది భారత్. కరోనా కష్టకాలంలో చైనా నుండి భారత్ వచ్చారు భారతీయ స్టూడెంట్స్. 2020 కి ముందు భారతీయ స్టూడెంట్స్ 22 వేల మందికి పైగా చైనాలో ఉన్నత విద్య...