36.3 C
India
Wednesday, May 22, 2024
More

    CM REVANTH REDDY: క్యాబ్,ఆటో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా: సీయం రేవంత్ రెడ్డి

    Date:

     

    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లకు,గిగ్ కార్మికులకు శుభవార్త చెప్పారు. కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది.  దీంతో వేలాది మంది ఆటో కార్మికులు తమకు ఉపాధి తగ్గిపోతుందని ప్రభత్వం పై మండిపడుతూ ఆందోళను చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో,క్యాబ్ డ్రైవర్ల సంక్షేమంకోసం కూడ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని సీయం చెప్పారు.  అందరు బాగుండానే ఉద్దేశం తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  గిగ్ కార్మికులు తో పాటుగా  క్యాబ్,ఆటో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా ప్రకటించింది.  ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా వీరి సమస్యలను సంక్షేమాన్ని పట్టించుకోలేదని మెట్టమెదటి సారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిల కోసం కృషిచేస్తుందని సీయం తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: సీఎం రేవంత్

    CM Revanth : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం...

    CM Revanth : రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

    CM Revanth : రూ. 2 లక్షల రైతు రుణమాఫీపై సీఎం...