తెలంగాణ: నిన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్యరావు సీ ఎం రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. వీరు కాంగ్రెస్లో చేరుతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ ను వీడేది లేదని స్పష్టం చేశా రు. సెక్యూరిటీ ప్రోటోకాల్ సమస్యలపై చర్చించేందుకు కలిశామని రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు.
మెత్తం మీదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలువడంతో ఓక్క సారిగా తెలంగాణ లో రాజకీ యాలు వేడెక్కాయి. సిఎం ను కలిసారు అంటే అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ లోకి వెళుతున్నారని జోరుగా ఊ హాగాానాలు మెదలు అయ్యాయి. అయితే బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు మాత్రం మేము పార్టీ మారడం లేదని కేవ లం మా నియోజకవర్గాల సమస్యలు, ప్రోటోకాల్ వంటి సమస్యల గురించి చర్చించడానకి సి యం దగ్గరకు వచ్చాయమని చెప్పడంతో ఊహాగానాలకు తెరపడింది.. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ విషయాన్ని అం దరికి తెలియజేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.