35.3 C
India
Tuesday, May 21, 2024
More

    AP గ్రూప్ 1 రాస్తున్న అభ్యర్ధులకు గుడ్ న్యూస్….

    Date:

     

     

     

    రాష్ట్రంలో గ్రూప్ 1కి పోస్టులకు దరఖాస్తులకు గడువును పొడిగించినట్లు APPSC  సభ్యుడు పరిగె సుధీర్ వెల్లడించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్క్షప్తులకు మేరకు జనవరి 18 వతేదిన వరకు దఖాస్తు గడువు పెంచామన్నారు. మరోసారి దరఖాస్తు గడువు పొడిగించే అవకాశం లేదని తెలిపారు .అటు మార్చి 17న జరిగే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తేదిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. మిగతా వివరాలను వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    APPSC Group 1 : గ్రూప్ 1 పై హైకోర్టు కీలక తీర్పు..

    APPSC Group 1 : గ్రూప్ 1 మెయిన్స్ ను రద్దు చేస్తూ...

    వైఎస్సార్‌ ఆసరా పథకం

    వైఎస్సార్‌ ఆసరా పథకం కింద స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని అక్కచెల్లెమ్మల ఖాతాల్లో...

    ఏపీలోని పలు జిల్లాల్లో వర్షా లు

      ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షా లు,బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో తమిళనాడులో...

    KCRను పరామర్శించిన CM జగన్

    తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం వైఎస్ జగన్ పరామర్శించనున్నారు....