రాష్ట్రంలో గ్రూప్ 1కి పోస్టులకు దరఖాస్తులకు గడువును పొడిగించినట్లు APPSC సభ్యుడు పరిగె సుధీర్ వెల్లడించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్క్షప్తులకు మేరకు జనవరి 18 వతేదిన వరకు దఖాస్తు గడువు పెంచామన్నారు. మరోసారి దరఖాస్తు గడువు పొడిగించే అవకాశం లేదని తెలిపారు .అటు మార్చి 17న జరిగే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తేదిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. మిగతా వివరాలను వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.