తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. రేపు హైదరాబార్ లోని జూబ్లీహిల్స్ లోని కేసిఆర్ స్వగృహంలో ఆయనను జగన్ కలనున్నారు. కాగా కేసిఆర్ ఇటీవలే తన ఫామ్ హౌజ్ లో జారిపడి తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. ఆతర్వాత యశోద హస్పిటల్ లో చేర్చగా వైద్యులు హివ్ రీప్ల్ స్ మెంట్ సర్జరీ చేవారు. కొద్ది రోజుల ఆనంతరం ఆయనను డిశ్చార్జి చేశారు.
Breaking News