Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చేవారం నియోజకవర్గంలో పర్యటిం చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
పవన్ కళ్యాణ్ నియోజకవర్గం లో పర్యటిస్తారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. నియోజకవర్గంలోని మూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు చెందిన టిడిపి, జనసేన, బిజెపి నాయకులతో ప్రత్యేక సమావేశం కానున్నట్లు వారు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు కీలక నేతలు పార్టీలో చేరతారని వెల్లడించారు. కాగా తొలిసారి పవన్ కళ్యాణ్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జనసేన నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచా రానికి ప్రధాన పార్టీల నేతలు సిద్ధమయ్యారు. పిఠా పురం నుంచి పోటీ చేస్తానని చెప్పిన జనసేన అధ్య క్షుడు పవన్ కళ్యాణ్ స్థానిక నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భా గంగా మొదటిసారి పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు ఘన స్వాగతం పల కబో తున్నారు.