40.2 C
India
Sunday, May 19, 2024
More

    Pawan Kalyan : వచ్చేవారం పిఠాపురం కు వెళ్లనున్న పవన్ కళ్యాణ్..

    Date:

    Pawan Kalyan
    Pawan Kalyan

    Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చేవారం నియోజకవర్గంలో పర్యటిం చేందుకు నిర్ణయం తీసుకున్నారు.

    పవన్ కళ్యాణ్ నియోజకవర్గం లో పర్యటిస్తారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. నియోజకవర్గంలోని మూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు చెందిన టిడిపి, జనసేన, బిజెపి నాయకులతో ప్రత్యేక సమావేశం కానున్నట్లు వారు తెలిపారు.

    ఈ సందర్భంగా పలువురు కీలక నేతలు పార్టీలో చేరతారని వెల్లడించారు. కాగా తొలిసారి పవన్ కళ్యాణ్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జనసేన నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచా రానికి ప్రధాన పార్టీల నేతలు సిద్ధమయ్యారు. పిఠా పురం నుంచి పోటీ చేస్తానని చెప్పిన జనసేన అధ్య క్షుడు పవన్ కళ్యాణ్ స్థానిక నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భా గంగా మొదటిసారి పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు ఘన స్వాగతం పల కబో తున్నారు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...