34.1 C
India
Saturday, May 18, 2024
More

    Chandrababu : చంద్రబాబు తో భేటీ అయిన ఎన్నారై, తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్.

    Date:

    Chandrababu
    Chandrababu

    Chandrababu : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు ప్రముఖులు  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తో భేటీ అవుతున్నారు. ఎన్నారై టిడిపి నేత వేమన సతీష్  తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయు డుతో శుక్రవారం నాడు భేటీ అయ్యారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెదేపా విజయానికి ప్రవాసులు కృషి చేయాలని, ప్రభుత్వ ఏర్పాటుకు వారి అవసరం గురించి చర్చించారు. తెదేపా ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా ఎన్నారైలు తమ వంతు పాత్ర చిత్తశుద్ధితో పోషిస్తామని సతీష్ చంద్రబాబుకు వెల్లడించారు. ఏపీలో తాను కూడా ప్రచారం చేస్తానని సతీష్ పేర్కొన్నారు. ఎన్నారై తెదేపా శ్రేణులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Chandrababu Good Governance : చంద్రబాబు సుపరిపాలనకు, జగన్ దుష్పరిపాలనకు తేడా ఇదే!

    Chandrababu Good Governance : ఏపీలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...