31 C
India
Thursday, May 16, 2024
More

    Minister jayaram: వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో మంత్రి గుమ్మనూరు జయరాం?

    Date:

    2024 ఎన్నికల్లో విజయం సాధించడానికి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మార్పులు.. చేర్పు ల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి రాజకీయ ప్రకంపనలు మొదలు అయ్యాయి. ఇప్పటివరకు ఆలూరు ఎమ్మెల్యే, మంత్రిగా గుమ్మనూరు జయరాం లో ఇప్పుడు పార్టీ అధిష్టానం కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఇష్టంలేని గుమ్మ నూరు చేయడం పార్టీ మారేందుకు సిద్ధమవుతు న్నట్లు సమాచారం అందుతోంది.జయరాం పార్టీని వీడితే వైసీపీ నెక్స్ట్‌ ప్లాన్‌ ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఎంపీ రేసులో వాల్మీకీ సామాజిక వర్గ నాయ కుడు సుభాష్‌ చంద్రబోస్‌ తో పాటు కర్నూలు మేయర్‌ B.Y.రామ య్య పేర్లను పరిశీలి స్తున్నట్లు సమాచారం అందుతోం ది. ఒకవేళ చేనేత సామాజిక వర్గానికివ్వాలని డిసైడ్‌ అయితే మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం అందుతుంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Muhammad Ali :స్పృహ తప్పి పడిపోయిన మాజీ హోం మంత్రి మహమ్మద్ అలీ..

      తెలంగాణ మాజీ హోం మంత్రి మహమ్మద్ అలీ అస్వస్థకు గురయ్యారు. తెలంగాణ...