30 C
India
Wednesday, May 15, 2024
More

    YS Sunitha Reddy- Sharmila: షర్మిల తో వైఎస్ సునీతా రెడ్డి భేటీ..కాంగ్రెస్ లో చేరడం లాంఛనమే?

    Date:

     

    కడప జిల్లా ఇడుపులపాయ ఎస్టేట్ లో వైఎస్ షర్మిల తో వైఎస్ సునీతా రెడ్డి భేటీ కావడం తో రాజకీయంగా  సర్వత్రా ఆసక్తి నెలకోంది. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీలో సునీతా రెడ్డి చేరే అవకాశం ఉందని జోరుగా చర్చజ రుగుతుంది. గత కోద్ది రోజుల నుంచి సునీతా రెడ్డి తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలని పోరాటం చే స్తూ వస్తుంది..ఈ నేపధ్యంలో ఆమె ఎంపీ అవినాశ్ రడ్డి,ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి  పై అనుమానం పెట్టు కున్నారు..ఇప్పటికే వీరిద్దరిని సిబిఐ అధికారులు నింధితులుగా చేర్చిన సంగతి తెలిసిందే.  అన్న తో విభేదించిన వైఎస్ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరింది.  జిల్లాల పర్యటనల్లో ఉన్న షర్మిల వైసిపి ప్రభుత్వం పై విమర్శలు సందిస్తూ ఉన్నారు.ఏపి లో రాజకీయ వేడి కోనసాగుతున్న నేపద్యంలో షర్మిల తో సునీతా రెడ్డి భేటీ కావడం తో వైసిపి వర్గాల్లో అలజడి మెదులు అయిందని బావిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    Womens Dharna : మాకు డబ్బులు ఎందుకివ్వరు?: మహిళల ధర్నా

    Womens Dharna : ఎన్నికల పర్వానికి సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇదే...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...