34.7 C
India
Friday, May 17, 2024
More

    ఈడీకి షాక్ ఇచ్చిన పైలట్ రోహిత్ రెడ్డి

    Date:

    ED summons mla pilot rohit reddy
    ED summons mla pilot rohit reddy

    కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి షాక్ ఇచ్చాడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. డిసెంబర్ 19 న ఈడీ ముందు హాజరు కావాలని పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దాంతో డిసెంబర్19 న ఈడీ విచారణకు హాజరు అవుతానని స్పష్టం చేశాడు. ఇక ఈరోజు ఉదయం కూడా ఈడీ ఆఫీసుకు వెళుతున్నట్లుగా సమాచారం అందించాడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.

    అయితే అనూహ్యంగా ప్లాన్ మార్చి ప్రగతి భవన్ సూచన మేరకు ఈడీ ఆఫీసుకు కాకుండా ప్రగతి భవన్ కు చేరుకున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమైన పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ కి లేఖ రాశాడు. ఆ లేఖ సారాంశం ఏంటంటే…… నాకు ఈనెల 25 వరకు గడువు ఇవ్వాలంటూ ….. అప్పటి వరకు నాకు వీలు కాదంటూ లేఖ పంపించాడు. మొత్తానికి ప్రగతి భవన్ రాజకీయ ఎత్తుగడ మేరకు నడుస్తోందన్న మాట.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    రోహిత్ రెడ్డి పిటిషన్ జనవరి 5 కు వాయిదా

    ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ తనని దోషిగా నిలబెట్టాలని చూస్తోందంటూ హైకోర్టును...

    ఈడీ విచారణకు వెళ్లనున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

    ఈడీ ( ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ) నోటీసులు ఇవ్వడంతో...