27.4 C
India
Friday, March 21, 2025
More

    ఈడీ విచారణకు వెళ్లనున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

    Date:

    ED summons mla pilot rohit reddy
    ED summons mla pilot rohit reddy

    ఈడీ ( ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ) నోటీసులు ఇవ్వడంతో ఈరోజు విచారణకు హాజరు కానున్నాడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. డిసెంబర్ 19 న ఈడీ ముందు హాజరు కావాలని నోటీసులు అందించిన విషయం తెలిసిందే. అయితే తనకు ఏ కేసులో నోటీసులు ఇచ్చారో తెలపాలని తన లాయర్లతో ఈడీ ని వివరణ కోరగా అందుకు స్పందించిన ఈడీ ….. ఆస్తులు , బిజినెస్ , అలాగే కుటుంబ సభ్యుల బ్యాంకు వివరాలతో విచారణకు రావాలని కోరింది.

    2015 నుండి ఐటీ వివరాలు అన్నీ ఇవ్వాలని కోరింది ఈడీ. దాంతో తనతో పాటుగా తన కుటుంబ సభ్యుల బ్యాంకు వివరాలతో ఈడీ ముందుకు హాజరు కానున్నాడు. అలాగే తన వెంట అడ్వకేట్ లను కూడా తీసుకెళ్లనున్నట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    OG Movie : ‘ఓజీ’ నుంచి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్!

    OG Movie Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ'...

    Dog for Rs. 50 crores : రూ.50 కోట్లతో కుక్కను కొన్న బెంగళూరు వ్యక్తి!

    Dog for Rs. 50 crores : బెంగళూరుకు చెందిన సతీశ్...

    Chiranjeevi : యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి జీవితకాల సాఫల్య పురస్కారం!

    Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో...

    40 Plus తర్వాత.. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితం కోసం సూచనలు!

    40 Plus : ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    మంచు మ‌నోజ్ దంప‌తుల వెంటే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి… ఏంటీ విష‌యం?

      మంచు మ‌నోజ్ పెళ్లి రోజు నుండి కొత్త దంప‌తుల‌ తిరుమ‌ల టూర్...

    రోహిత్ రెడ్డి పిటిషన్ జనవరి 5 కు వాయిదా

    ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ తనని దోషిగా నిలబెట్టాలని చూస్తోందంటూ హైకోర్టును...

    ఈడీకి షాక్ ఇచ్చిన పైలట్ రోహిత్ రెడ్డి

    కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి షాక్ ఇచ్చాడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్...