34.5 C
India
Thursday, May 2, 2024
More

    ఈడీకి షాక్ ఇచ్చిన పైలట్ రోహిత్ రెడ్డి

    Date:

    ED summons mla pilot rohit reddy
    ED summons mla pilot rohit reddy

    కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి షాక్ ఇచ్చాడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. డిసెంబర్ 19 న ఈడీ ముందు హాజరు కావాలని పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దాంతో డిసెంబర్19 న ఈడీ విచారణకు హాజరు అవుతానని స్పష్టం చేశాడు. ఇక ఈరోజు ఉదయం కూడా ఈడీ ఆఫీసుకు వెళుతున్నట్లుగా సమాచారం అందించాడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.

    అయితే అనూహ్యంగా ప్లాన్ మార్చి ప్రగతి భవన్ సూచన మేరకు ఈడీ ఆఫీసుకు కాకుండా ప్రగతి భవన్ కు చేరుకున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమైన పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ కి లేఖ రాశాడు. ఆ లేఖ సారాంశం ఏంటంటే…… నాకు ఈనెల 25 వరకు గడువు ఇవ్వాలంటూ ….. అప్పటి వరకు నాకు వీలు కాదంటూ లేఖ పంపించాడు. మొత్తానికి ప్రగతి భవన్ రాజకీయ ఎత్తుగడ మేరకు నడుస్తోందన్న మాట.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    రోహిత్ రెడ్డి పిటిషన్ జనవరి 5 కు వాయిదా

    ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ తనని దోషిగా నిలబెట్టాలని చూస్తోందంటూ హైకోర్టును...

    ఈడీ విచారణకు వెళ్లనున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

    ఈడీ ( ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ) నోటీసులు ఇవ్వడంతో...