22.4 C
India
Saturday, December 2, 2023
More

    ఈడీకి షాక్ ఇచ్చిన పైలట్ రోహిత్ రెడ్డి

    Date:

    ED summons mla pilot rohit reddy
    ED summons mla pilot rohit reddy

    కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి షాక్ ఇచ్చాడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. డిసెంబర్ 19 న ఈడీ ముందు హాజరు కావాలని పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దాంతో డిసెంబర్19 న ఈడీ విచారణకు హాజరు అవుతానని స్పష్టం చేశాడు. ఇక ఈరోజు ఉదయం కూడా ఈడీ ఆఫీసుకు వెళుతున్నట్లుగా సమాచారం అందించాడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.

    అయితే అనూహ్యంగా ప్లాన్ మార్చి ప్రగతి భవన్ సూచన మేరకు ఈడీ ఆఫీసుకు కాకుండా ప్రగతి భవన్ కు చేరుకున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమైన పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ కి లేఖ రాశాడు. ఆ లేఖ సారాంశం ఏంటంటే…… నాకు ఈనెల 25 వరకు గడువు ఇవ్వాలంటూ ….. అప్పటి వరకు నాకు వీలు కాదంటూ లేఖ పంపించాడు. మొత్తానికి ప్రగతి భవన్ రాజకీయ ఎత్తుగడ మేరకు నడుస్తోందన్న మాట.

    Share post:

    More like this
    Related

    Democracy : దేశంలో ప్రజాస్వామ్యం ఉందా?

    Is There Democracy : మన రాజ్యాంగం ఫర్ ద పీపుల్...

    BRS Losing : బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోతోందో తెలుసా?

    BRS Losing : తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. కాంగ్రెస్ కు...

    Our Rituals : మన ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేసేవారెవరో తెలుసా?

    Our Rituals : మనం ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తాం. మన...

    Exit Polls Predictions : ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా వేస్తారో తెలుసా?

    Exit Polls Predictions : దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు మధ్యప్రదేశ్,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    రోహిత్ రెడ్డి పిటిషన్ జనవరి 5 కు వాయిదా

    ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ తనని దోషిగా నిలబెట్టాలని చూస్తోందంటూ హైకోర్టును...

    ఈడీ విచారణకు వెళ్లనున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

    ఈడీ ( ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ) నోటీసులు ఇవ్వడంతో...