39 C
India
Sunday, May 19, 2024
More

    Alert For Railway Passengers : రైల్వే ప్రయాణీకులకు అలర్ట్..!

    Date:

    Alert For Railway Passengers
    Alert For Railway Passengers

    Alert For Railway Passengers : విజయవాడ సెక్షన్లో భద్రతాపరమైన నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 5 నుంచి కాకినాడ – విశాఖ – కాకినాడ ప్యాసింజర్, గుంటూరు – విశాఖ – గుంటూరు సింహాద్రి ఎక్స్ ప్రెస్, రాజమండ్రి – విశాఖ ఇంటర్ సిటీ రైళ్లు రద్దు కానున్నాయి. తిరుపతి – విశాఖపట్నం ఎక్స్ప్రెస్ సెప్టెంబరు 6, 8 తేదీల్లో సామర్లకోట వరకే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో సెప్టెంబరు 7, 9 తేదీల్లో సామర్లకోట నుంచి బయలుదేరి తిరుపతి చేరుతుందని సమాచారం. ఈ విషయాన్ని గమనించి రైల్వే ప్రయాణీకులు తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోగలరు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Suryanarayana : గత ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకోలేదు: సూర్యనారాయణ

    Suryanarayana : గత ఐదేళ్లో ఒకటో తేదీన జీతం, పింఛన్లు అందుకోలేదని...

    Doctor Suicide : బెజవాడలో వైద్యుడి ఆత్మహత్య – తల్లి, భార్యాబిడ్డల హత్య..?

    Doctor Suicide : విజయవాడలో ఓ డాక్టర్ కుటుంబం అనుమానాస్పద స్థితిలో...

    Vangaveeti Radha : వంగవీటి రాధాకు ఏమైంది? ఎందుకీ దుస్థితి?

    Vangaveeti Radha : విజయవాడ అంటేనే వంగవీటి రాధా గుర్తుకు వస్తారు....

    CM Jagan : కలకలం రేపిన జగన్ పై దాడి

    CM Jagan : సిఎం జగన్ పై నిన్న జరిగిన రాయి...