High Court : విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అంశంపై హై కోర్టులో నేడు విచారణ జరిగింది. ప్రభుత్వ వేసిన లంచ్ మోషన్ పిటీషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. క్యాంపు ఆఫీస్ల ఏర్పా టుపై సింగిల్ జడ్జి దగ్గర రైతుల పిటిషన్లు ను త్రిసభ్య ధర్మాసనంకు పంపారని ప్రభుత్వ లాయర్ సుమన్ తెలిపారు. తీర్పు వచ్చే వరకు ఆఫీస్లు తరలించ వద్దని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారని ప్రభుత్వ న్యాయవాది సుమన్ తెలిపారు.
Breaking News