ఒళ్ళు గగుర్పొడిచే సంఘటనలు అడపా దడపా జరుగుతూనే ఉన్నాయి. అలాంటి వణికిపోయే సంఘటనే '' డేటా చోరీ '' కేసు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 66 కోట్ల మంది భారతీయుల...
ఓ చిలుక హంతకులను పట్టించింది. చిన్న ప్రాణి అందునా మాట్లాడటం కూడా రాని చిలుక హంతకులను పట్టించడం ఏంటి? అని షాక్ అవుతున్నారా ? అసలు విషయం ఏంటంటే ....... ఉత్తరప్రదేశ్ లోని...
హీరా గోల్డ్ సంస్థల అధినేత్రి నౌహీరా షేక్ కు చెందిన మొత్తం 400 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఎక్కువ వడ్డీలు ఇస్తామని ఆశచూపించి పెద్ద ఎత్తున ప్రజల నుండి పెట్టుబడులను...
దేశంలో రోజు రోజుకు గణనీయంగా సైబర్ క్రైమ్ లు జరుగుతూనే ఉన్నాయి. అటు పోలీసులు ఇటు బ్యాంక్ సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండాపోతోంది. ఈ స్కామ్ లు జరుగుతూనే ఉన్నాయి....
జర్మనీ చర్చిలో నరమేధం చోటు చేసుకుంది. గురువారం రాత్రి హోంబర్గ్ లోని చర్చిలో కాల్పులకు తెగబడ్డారు ఓ నరహంతకుడు. దాంతో పలువురు మరణించగా పెద్ద ఎత్తున క్షతగాత్రులయ్యారు. కాల్పులకు పాల్పడింది ఎవరు ?...