Mahalakshmi Scheme : మహిళలకు ప్రతినెలా రూ.2500 చెల్లించే మహలక్ష్మి పథకానికి ఈనెలఖరులోగా శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోందట.లోక్ సభ ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని అమలు చేయడంపై ఆర్థికవాఖ అధికారులతో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం. అర్హతలతో పాటు రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని పరిగణనలోకి తీసెకొనిఈ హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Breaking News