29.8 C
India
Thursday, May 16, 2024
More

    TSRTC Employees : ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

    Date:

    PRC for TSRTC Employees

    PRC for TSRTC Employees : తెలంగాణ: టిఎస్ఆర్టిసి ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్మెం ట్ తో పిఆర్సి ప్రకటించింది. జూన్ 1 2024 నుంచి ఇది వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల 53,071 మంది ఉద్యోగులకు లబ్ధి కలుగనుంది.

    ఈ నిర్ణయంతో రూ.418.11కోట్ల సంస్థపై భారం పడుతుంది. ఎరియర్స్ పదవీ విరమణ పొందిన సమయంలో వడ్డీ లేకుండా చెల్లిస్తామని తెలిపిం ది.

    తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది. అదేవిధంగా ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకు మేలు చేకూర్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది.

    గత కొన్ని సంవత్సరాలుగా టిఎస్ఆర్టిసి ఉద్యోగు లు పిఆర్సి కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గత ప్రభుత్వం లో అది సాధ్యం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిఎస్ఆ ర్టిసి ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించి సంచల నిర్ణ యం తీసుకుంది.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shiva Balakrishna : ప్రభుత్వం చేతిలో బాలకృష్ణ అవినీతి ఆస్తుల చిట్టా..

    Shiva Balakrishna : హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)...

    కొత్త స‌చివాల‌యంపై కేసీఆర్ మార్క్..!

      కేసీఆర్ ఏ ప‌ని చేసిన త‌న మార్క్ చూపించుకునే ప్ర‌య‌త్నం...

    ఈసారి చేపమందు పంపిణీ ఉంటుందట?

    ఆస్తమా రోగులకు చేపమందు వేస్తారు. మన తెలంగాణలో గత కొన్నేళ్లుగా చేపమందు...