25.8 C
India
Monday, July 1, 2024
More

    AP Politics : ఏపీ రాజకీయాల్లోకి కేసుల్లో నిందితులు..

    Date:

    AP Politics : ఏపీ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతు న్నాయి. గత ఎన్నికల సమయంలో వివేక హత్య, సీఎం జగన్ విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడి ఘటనలు రాష్ట్రంలో సంచల నం సృష్టించాయి.

    ఇప్పుడు ఈ కేసుల్లో ప్రధాన నిందితులు దస్తగిరి ,శ్రీను పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. వీరిద్దరూ జై భీమ్ పార్టీలో చేరారు. ఇప్పటికే దస్తగిరి వైసిపి పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె కూడా రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

    కేసులు ఆపై వేధింపులు ఎక్కువవుతున్న నేపథ్యం లో రాజకీయంలో ఉంటే అవి తక్కువ అవుతాయి అన్న ఉద్దేశంతోనే ఇద్దరు నిందితులు పార్టీలో చేరి నట్లు తెలుస్తోంది. వివేకాత్య కేసులో అప్రువర్ గా మారిన దస్తగిరి, ఆయన తండ్రి పై కూడా ఇటీవల దాడి జరిగింది.

    Share post:

    More like this
    Related

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ex Minister Roja : టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రోజాపై నిషేధం.. అవినితీ కేసుల్లో అరెస్ట్ తప్పదా..?

    Ex Minister Roja : ఏపీలో కూటమి అధిక సీట్లతో ప్రభుత్వాన్ని...

    DK Shivakumar : కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం.. జగన్ ను నేను కలవలేదన్న డీకే శివకుమార్

    DK Shivakumar :  ఏపీ రాజకీయాలకు సంబంధించి కొద్ది రోజులుగా ఓ...

    IAS Officer : పవన్ పేషీలోకి పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్!

    Dynamic IAS Officer : పదేళ్ల పాటు ఎన్నో అవమానాలు, విమర్శలు...