సినిమాల వినూత్న పబ్లిసిటీ గురించి ఈరోజుల్లో మాట్లాడుకుంటున్నారు కానీ ..... 87 ఏళ్ల క్రితమే సినిమా పబ్లిసిటీ కొత్త పుంతలు తొక్కింది. అందునా తెలుగు సినిమాకు ఘనమైన చరిత్ర ఉన్న విషయం తెలిసిందే....
తెలుగు తెర ఇలవేల్పులు అయిన ఎన్టీఆర్ , అక్కినేని , ఎస్వీ రంగారావు , సావిత్రి , రేలంగి , గుమ్మడి వంటి మహామహులు కలిసి నటించిన అద్భుత దృశ్యకావ్యం " మాయాబజార్...