కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీజేపీ దాడులు చేయిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో సీబీఐ అధికారులు నిన్న కవితను దాదాపు 8 గంటల పాటు విచారించిన...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు పెద్ద ఎత్తున స్పందన వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్లలో పాదయాత్ర సాగుతోంది. ఆ సందర్బంగా కోరుట్ల...
గుజరాత్ లో దూసుకుపోతోంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ ల అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు మొదలైంది. బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. అంతేకాదు మొదటి...
హిమాలయాలనుండి విచ్చేసిన నాగ సాధువులు కృష్ణా నది తీరాన కొలువై ఉన్న శివాలయం లోని శివుడికి అభిషేకం చేశారు. నాగ సాధువులు కృష్ణా నది తీరానికి రావడంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు....