YS Sharmila : ఆంధ్ర రత్న భవన్ లో కడప జిల్లా నేత లతో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీస్థితిగ తులపై నేతలతో వైఎస్ షర్మిల చర్చిస్తున్నారు. షర్మిల కడప పార్లమెంటు స్థానం నుంచి ఎంపీ గా పోటీ చేయాలని ముక్తకంఠంతో జిల్లా నేతలు డిమాండ్ చేస్తున్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందు కెళ్లాలి అన్న అంశంపై ఈరోజు వైయస్ షర్మిల కడప జిల్లా నేతలతో ప్రత్యేక సమావే శం నిర్వహించారు. జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉందని ప్రతి ఒక్కరు కష్టపడి పని చేస్తే అత్యధిక స్థానంలో మనం విజయం సాధించే అవకాశం ఉందని వైఎస్ షర్మిల కడప జిల్లా నేతలకు సూచించారు.