29 C
India
Wednesday, May 15, 2024
More

    YS Sharmila : కడప జిల్లా నేతలతో భేటీ అయిన వైయస్ షర్మిల 

    Date:

    YS Sharmila
    YS Sharmila

    YS Sharmila : ఆంధ్ర రత్న భవన్ లో కడప జిల్లా నేత లతో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీస్థితిగ తులపై నేతలతో వైఎస్ షర్మిల చర్చిస్తున్నారు. షర్మిల కడప పార్లమెంటు స్థానం నుంచి ఎంపీ గా  పోటీ చేయాలని ముక్తకంఠంతో జిల్లా నేతలు డిమాండ్ చేస్తున్నారు.

    వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందు కెళ్లాలి అన్న అంశంపై ఈరోజు వైయస్ షర్మిల కడప జిల్లా నేతలతో ప్రత్యేక సమావే శం నిర్వహించారు. జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉందని ప్రతి ఒక్కరు కష్టపడి పని చేస్తే అత్యధిక స్థానంలో మనం విజయం సాధించే అవకాశం ఉందని వైఎస్ షర్మిల కడప జిల్లా నేతలకు సూచించారు.

    Share post:

    More like this
    Related

    Rajasthan : 22నెలల చిన్నారికి రూ.17.5కోట్ల ఇంజెక్షన్

    Rajasthan : రాజస్థాన్‌లో నివాసముంటున్న 22 నెలల హృదయాంశ్ శరీరంలోని చాలా...

    DC Vs LSG : లక్నో ఢమాల్.. ఢిల్లీ గెలుపు

    DC Vs LSG : ఢిల్లీ క్యాపిటల్స్ తో అరుణ్ జైట్లీ...

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Avinash Reddy : కడపలో అవినాష్ రెడ్డికి ఓటమి తప్పదా..?

    Avinash Reddy : ఎన్నికల ప్రచార హడావుడి కొన్ని గంటల్లో ముగియనుంది....

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...

    Sharmila-Congress : షర్మిల రాకతో కాంగ్రెస్ కు అదృష్టం కలిసొచ్చేనా..?

    Sharmila-Congress : 2019 ఎన్నికలకు ముందు  షర్మిల అన్న జగన్ కోసం...