36.9 C
India
Monday, May 13, 2024
More

    Jagan Yatra : ఈనెల 27వ తేదీ నుంచి జగన్ యాత్ర ప్రారంభం

    Date:

    Jagan Yatra
    Jagan Yatra

    Jagan Yatra : ఈనెల 27వ తేదీన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:56 గంటలకు సీఎం జగ న్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇడుపుల పాయకు చేరుకుంటారు.

    అక్కడ వైయస్సార్ ఘాట్ వద్ద ప్రార్ధనలు నిర్వ హించిన అనంతరం నివాళులు అర్పించి అక్కడి నుంచి ప్రొద్దుటూరుకు బయలుదేరుతారు. వేం పల్లి, వీరపునాయుని పల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రం ప్రొద్దుటూరులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసం గిస్తారు. అనంతరం అక్కడి నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కు వయా దువ్వూరు, చాగలమర్రి, కు చేరుకుని రాత్రికి బస చేస్తారు..

    ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్మో హన్ రెడ్డి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. మొదట ఇడుపులపాయకు వెళ్లి అక్కడ నివాళి అర్పించిన తర్వాత ఈ యాత్రను ప్రారంభిస్తారు. మొదట కడప జిల్లాలో పలు ప్రాంతాలను తిరిగిన తర్వాత అక్కడి నుంచి నంద్యాల జిల్లాకు చేరుకుంటారు.

    Share post:

    More like this
    Related

    Salaar Movie : ‘సలార్’ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్.. ఇప్పుడు ఎక్కడైనా!

    Salaar Movie : హోంబలే ఫిల్మ్స్ తాజా సంచలనం ‘సలార్: కాల్పుల...

    Viral video : ఓటర్ ను కొట్టిన ఎమ్మెల్యే..తిరిగికొట్టిన ఓటర్..వైరల్ వీడియో

    Viral video : ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ...

    Polling Percentage : 9 గంటల వరకు 10.35 శాతం పోలింగ్

    Polling Percentage : దేశవ్యాప్తంగా నాలుగో విడత లోక్ సభ ఎన్నికల్లో...

    AP Govt : రుణాల వేటలో ఏపీ ప్రభుత్వం – రూ. 4 వేల కోట్ల అప్పుకు యత్నం

    AP Govt : పదవీ కాలం ముగుస్తున్న దశలోనూ ఏపీ ప్రభుత్వం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    LokSabha Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎన్నికలు

    LokSabha Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్...

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    Womens Dharna : మాకు డబ్బులు ఎందుకివ్వరు?: మహిళల ధర్నా

    Womens Dharna : ఎన్నికల పర్వానికి సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇదే...