Kanaparthi Srinivasa Rao : జగన్ కుట్రతోనే రాష్ట్రంలో ప్రజలకు పెన్షన్ కష్టాలు మొదలయ్యాయని టిడిపి నేత కనపర్తి శ్రీనివాస రావు ఆరోపించారు. గుంటూరు లాడ్జి సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికా రులపై నిరసన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. పెన్షన్ల పంపిణీ పై జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రతోని పెన్షన్ దారు లు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు.
ప్రతిపక్షాలు పెన్షన్లు పంపిణీ నీ అడ్డుకున్నారని మాపై పూర్త చల్లడం సరైన పద్ధతి కాదని వారు తెలిపారు. పెన్షన్లను వాలంటీర్లు పంచాలన్న నిబం ధన లేదని సచివాలయ సిబ్బందినే ఇంటిం టికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని వారి డిమాండ్ చేస్తున్నారు.