కేంద్రంలోని బీజేపీని ఓడించడమే తన లక్ష్యమని అంబేద్కర్ మనవడు ప్రకటించడం ఇప్పుడు సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఆయన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ)కి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మనవడిగా...
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్ కు భారీ ప్రమాదం తప్పింది. ఆర్కే బీచ్ లో పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో టేకాఫ్ అవుతుండగా ఇంజిన్ పక్కకు ఒరిగింది. ఈ విషయాన్ని మంత్రి వ్యక్తిగత సిబ్బంది...