దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చారి చేసింది. Jn.1 వీరియంట్ కేసులు పెరుగుతున్న నేపద్యంలో అందరు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు కేంద్రం ఆధేశాలు జారీచేసింది. అలాగే ఆర్టిపిసిఆర్ పరీక్షలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపింది. ఇప్పటికే కేరళలో కొత్త వేరియంట్ బయట పడగా ఐదు మంది మృతి చెందారని మృతుల్లో నలుగురు కేరళ వాసులు ఉన్నారని కేంద్రం తెలిపింది. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెట్టి కోవిడ్ పరీక్షలు నిర్వహించిన తర్వాత అనుమతి ఇవ్వాలని సూచనలు జారీచేసింది.