31 C
India
Monday, May 20, 2024
More

    Chiranjeevi family in Ayodhya: అయోధ్య రామమందిరంలో… ప్రత్యేక ఆకర్శనగా నిలిచిన చిరంజీవి ఫ్యామిలీ

    Date:

    దేశమంతా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయో ధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అన్ని రంగాలలోని ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇందులో భాగంగా సినీ పరిశ్రమ నుం చి కూడా చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. మన టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి దంప తులు, రామ్ చరణ్ అయోధ్యలో సందడి చేశారు.

    అయోధ్యలో ఆలయ ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామీలికి  ఘనస్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో వారికి కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్ తో రిలయన్స్ అధిపతుల్లో ఒకరైన అనిల్ అంబానీ చాలాసేపు ముచ్చటించారు. ఈ వీడియోలు.. చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, నాటి పరుగుల రాణి పీటీ ఉష ఉన్న ఫొటో కూడా వైరల్ అవుతోంది. అంతకుముందు విమానాశ్రయంలో చిరంజీవి, రామ్ చరణ్ తో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

    RRR సినిమాతో రామ్ చరణ్ నార్త్ లో కూడా బాగా క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అక్కడ కూడా చరణ్ కి అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడు ఈ వీడియోలో చిరంజీవి కంటే కూడా చరణ్ ని గుర్తించి చరణ్ తండ్రి అని చెప్పడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇది కదా చరణ్ క్రేజ్ అని, అయోధ్యలో కూడా చరణ్ క్రేజ్ మాములుగా లేదని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Ayodhya : అయోధ్య సందర్శకులు 1.5 కోట్ల మంది

    Ayodhya : ఈ ఏడాది జనవరి 22న రామ్ లల్లా ప్రాణ...

    Lord Sri Rama : శ్రీరాముడు పై ఉన్న భక్తిని చాటుకున్న దంపతులు.. ఏం చేసారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..! 

    Lord Sri Rama : రామ మందిరంలోని శ్రీరాముడి విగ్రహానికి ఎంతో ప్రత్యేకత...