30.9 C
India
Saturday, May 4, 2024
More

    Ayodhya : అయోధ్య సందర్శకులు 1.5 కోట్ల మంది

    Date:

    Ayodhya
    Ayodhya

    Ayodhya : ఈ ఏడాది జనవరి 22న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి అయోధ్య మందిరాన్ని 1.5 కోట్ల మంది సందర్శించారని రామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది. ప్రతిరోజు సుమారు లక్ష మందికి పైగా భక్తులు బాలరాముడిని దర్శించుకున్నట్లు తెలిపింది. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

    ఆలయం చుట్టూ 14 అడుగుల వెడల్పుతో ‘పర్కోటా’ అని పిలిచే గోడను నిర్మించనున్నట్లు శ్రీరామ జన్మభూమితీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సోమవారం తెలిపారు.  ‘పర్కోటా’ బహుళార్థక సాధక ప్రాంతంగా ఉంటుందని, ఇందులో ఆరు అదనపు ఆలయాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఇక్కడ శంకర భగవానుడు, సూర్య భగవానుడు, ఒక గర్భగుహ మరియు హనుమాన్, అన్నపూర్ణ దేవి, మహర్ష వాల్మీకి ఆలయాలతో పాటు మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య ఆలయ ప్రాంగణంలో నిషాద్ రాజ్, శబరి, అహల్య, జటాయువుల ఆలయాలను నిర్మించనున్నట్లు ఆయన వివరించారు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Lord Sri Rama : శ్రీరాముడు పై ఉన్న భక్తిని చాటుకున్న దంపతులు.. ఏం చేసారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..! 

    Lord Sri Rama : రామ మందిరంలోని శ్రీరాముడి విగ్రహానికి ఎంతో ప్రత్యేకత...

    Ayodhya : అయోధ్య : బలరాముడికి తొలిసారి హోలీ వేడు కలు…

    Ayodhya : కొన్ని వేల సంఖ్యలో తరలివచ్చిన జనం హోలీ తొలి...

    Ayodhya : అయోధ్య ఆలయం 2,500 ఏళ్లకోసారి వచ్చే భూకంపాన్ని సైతం తట్టుకుంటుంది.

      అయోధ్య రామ మందిరం చాలా పటిష్టంగా ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 2,500...

    Ayodhya:పుష్యమాసంలో అయోధ్య ఆలయ ప్రతిష్ఠ చేయవచ్చునా ? ముహూర్తం సరియైనదేనా?

    అయోధ్యలోని శ్రీరామ్ లల్లా ( బాలరాముని) విగ్రహ ప్రతిష్ఠనిన్న మధ్యాహ్నము 12:29...