35.8 C
India
Monday, May 20, 2024
More

    Maruti Suzuki : మా కంపెనీ కార్ల ధరలను పెంచుతున్నాం: మారుతీ సుజుకీ

    Date:

     

    తమ కంపెనీ నుంచి వస్తున్న అన్ని మోడల్ కార్ల ధరలు పెంచుతున్నట్లు మారుతి సుజుకి ఇండియా ప్రకటించింది. ధరలపై 0.45% పెంపును తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఈ కంపెనీలో ఆల్టో నుంచి ఇన్ విక్టో వరకు అనేక మోడల్ కారులను విక్రయిస్తోంది. వీటి ధరల శ్రేణి రూ 3.54 లక్షల నుంచి ప్రారంభమై 28.42 లక్షల వరకు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. నిర్వహణ వ్యయాలు ముడి సరుకులు ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ భారాన్ని కొంతవరకు వినియో గదారులకు బదిలీ చేయక తప్పడం లేదని గత ఏడాది నవంబర్ లో కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో 2024 జనవరి నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా దాన్ని అమల్లోకి కూడా తీసుకు వచ్చింది

    Share post:

    More like this
    Related

    Female Voters : మహరాణుల మద్దతు ఎవరికి దక్కిందో 

    Female Voters : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం దక్కించుకోడానికి హోరా, హోరి...

    New Jersey Edison : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో మంత్రి పొన్నంతో డా.జై, ఎన్నారైల ఈవినింగ్ మీట్

    New Jersey Edison : తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్నారైల పాత్ర ఎంతో...

    AP News : అంతా అయన మనుషులే ..

    AP News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 న...

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related