20.8 C
India
Friday, February 7, 2025
More

    Ayodhya Ramaiah: అయోధ్య రామయ్య తొలి దర్శనం చూడండి

    Date:

    5 శతాబ్దాల హిందువుల కల సాకారమైంది.. అయోధ్య రాముడు గర్భ గుడిలో కొలువుదీరాడు. నేటి నుంచి సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటూ పరవశించి పోతున్నారు. ఒక చేతిలో విల్లు..మరో చేతిలో బాణంతో అందమైన రూపంతో అద్భుతంగా ఉన్న  రామయ్య విగ్రహం చూసి భక్తులు తరించిపోయారు. 500 ఏళ్ల హిందువుల నిరీక్షణకు తెరపడిందని ప్రతి ఓక్కరు బావిస్తున్నరు.

    రామజన్మభూమిలో మొత్తం 70 ఎకరాల్లో శ్రీరాముడి ఆలయ కాంప్లెక్స్‌ ఉంటుంది. అందులో 70 శాతం పచ్చదనంతో నిండి ఉంటుంది. భక్తులు తూర్పు దిక్కు నుంచి ఆలయంలోకి ప్రవే శించి దక్షిణ దిక్కు నుంచి బయటకు వస్తారు. భక్తులు ఆలయం లోకి వెళ్లాలంటే మొత్తం 32 మెట్లు ఎక్కా ల్సి ఉంటుంది. జీ+2 పద్ధతిలో ప్రతి ఫ్లోర్‌ 20 అడుగుల ఎత్తులో ఉంటుంది.

    ప్రతి అంతస్తులో 392 చొప్పు న స్తంభాలు, 44 ప్రవేశమార్గాలు ఉంటాయి. ఆలయం చుట్టూ 14 అడుగుల వెడల్పున, 732 మీటర్ల వైశా ల్యంతో కైవారం నిర్మించారు. సూర్యుడిని తలపించేలా 30 అడుగుల ఎత్తున నిర్మించిన 40 స్తంభాలు అయోధ్య నగరంలో రాత్రిపూట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

    Share post:

    More like this
    Related

    Vangalapudi Anita : వంగలపూడి అనితకు 20వ ర్యాంక్.. హోంమంత్రి మార్పు తప్పదా?

    Vangalapudi Anita : తిరుపతి లడ్డూ, హోం మంత్రిత్వ శాఖ, రేషన్ బియ్యం...

    Chandrababu Naidu : ఏపీలో ఏ మంత్రి బెస్ట్.. ర్యాంకులు వెల్లడించిన చంద్రబాబు

    Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్‌లో మంత్రుల పనితీరును నిర్ధారించే విషయంపై చంద్రబాబునాయుడు తాజాగా...

    Private car owners : ప్రైవేటు కారు యజమానులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్!

    private car owners : జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే ప్రైవేటు కారు...

    Supreme Court : మొదటి భర్తతో విడాకులు తీసుకోకున్నా.. రెండో భర్త నుంచి భరణానికి భార్య అర్హురాలే : సుప్రీంకోర్టు

    Supreme Court ఫ తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన పిటిషనర్....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ayodhya : అయోధ్య, పూరీకి పోటెత్తిన భక్తులు

    Ayodhya : దేశంలోని ప్రసిద్ధ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. 2024లో చివరి రోజును...

    Ayodhya : అయోధ్య గుడికి రూ.2,100 కోట్ల చెక్కు.. మెలిక పెట్టిన దాత

    Ayodhya : పీఎం రిలీఫ్ పండ్ కు భారీ విరాళం అందేలా...

    Sarayu River : సరయూ నదిలో జనగామ బాలిక గల్లంతు

    Sarayu River : ఆధ్యాత్మిక యాత్ర ఓ కుటుంబానికి పెను విషాదం...

    Ayodhya : మొన్న అయోధ్య.. నేడు బద్రీనాథ్.. బీజేపీకి ఏమైంది!

    Ayodhya : ప్రజల మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం నాయకులకు...