శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును జారీ చేసింది. మధుర షాహి దర్గాలో సర్వేకు సుప్రీం కోర్టు నిరాకరిస్తు ఆధేశాలను జారీచేసింది. ఇటీవల సర్వేకు అంగీకరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మధుర వివాదంపై ఆర్కియాలజీ నిపుణులతో సర్వే జరపాలని పళ్ళు పిటిషన్లను దాఖలవడంతో సర్వే చేపట్టేందుకు అలహాబాద్ హైకోర్టు అంగీక రించింది. అయితే అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ కోందరు సుప్రీం కోర్టును ఆశ్ర యించారు. ఈనేపద్యంలో ఈ అశం పై సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించి నేడు తుధి తీర్పు ను వెలువరించింది.
Breaking News