Telangana : రెవెన్యూ శాఖలో పనిచేస్తూ వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనమైన వీఆర్ఏ రెవెన్యూ శాఖలోనే మిగిలిన వారి జీతాల చెల్లింపుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వీరికి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. దీంతో ఐదు నెలలోగా జీతాలు పెండింగ్ లో వున్న 15,560 మంది వీఆర్ఏలకు ఊరట దక్కనుంది. ఏ శాఖలో ఉన్న వీఆర్ ఏ లకు ఆశాఖ నుంచే జీతాలు అందనున్నాయి.
Breaking News