ఇండోనేషియాలో నిన్న భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్ పై 6.9 నుండి 5.6 గా నమోదైంది. దాంతో పెద్ద ఎత్తున భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ భూకంపంలో ఇప్పటి వరకు...
తెలంగాణ కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి కి షాక్ ఇచ్చింది ఐటీ.ఒక్కసారిగా మంత్రి మల్లారెడ్డి ఇంటిపై అలాగే పలు కార్యాలయాలపై ఏకకాలంలో 50 చోట్ల ఐటీ దాడులు జరిగాయి. ఈరోజు ఉదయం నుండి...
బ్రేకింగ్ న్యూస్ ...... చార్మినార్ కు బాంబు బెదిరింపు వచ్చింది. చార్మినార్ ను బాంబులుతో పేల్చి వేస్తున్నామని , లోపల బాంబులు పెట్టామని ఆగంతకులు పోలీసులకు ఫోన్ చేశారు. దాంతో వెంటనే స్పందించిన...
ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 44 మంది చనిపోగా 300 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వాళ్ళను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక భారీ భూకంపం సంభవించడంతో పెద్ద ఎత్తున ఇండ్లు...
మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన ఘనత సాధించాడు. భారత ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డు తో సత్కరించనుంది. ప్రస్తుతం గోవాలో అంతర్జాతీయ చలన...