లక్ష పుష్పాలతో గణపతి ప్రతిమను రూపొందించారు. ఈ విశిష్ట సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. బెంగుళూరు శంకరపురం లోని శ్రీ శంకర మఠంలో ఈ అద్భుత సౌందర్యం సాక్షాత్కరించింది. లక్ష పుష్పాలతో 25...
యాంటి బయాటిక్ డ్రగ్స్ వాడకంలో భారత్ నెంబర్ వన్ పొజీషన్ లో ఉంది. ప్రతీ ఏటా కేవలం యాంటి బయాటిక్ మాత్రల కోసమే ఏకంగా 500 కోట్లకు పైగా టర్నోవర్ జరుగుతోందని లెక్కలు...
చైనాలో తీవ్ర భూకంపం సంభవించింది దాంతో 46 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. చైనా లోని సిచువాన్ ప్రావిన్స్ లుడింగ్ కౌంటీలో సోమవారం ఈ భూకంపం సంభవించింది....
సెప్టెంబర్ 5వ తేదీన 'ఉపాధ్యాయ దినోత్సవం' 'టీచర్స్ డే' సందర్భంగా మా "గాన కోకిల గాన గంధర్వ మ్యూజికల్ పేజీ" ద్వారా గురతుల్యులైన గౌరవనీయులైన 'శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్' గారికి మనందరి తరఫున...