37.8 C
India
Saturday, May 18, 2024
More

    Cotton Seeds : అన్నదాతల పై భారం.. పెరిగిన పత్తి విత్తనాలు ధరలు..

    Date:

    Cotton Seeds
    Cotton Seeds

    Cotton Seeds : కేంద్రం మరోసారి పత్తి విత్తనాల ధరలు పెంచింది. దీంతో తేడాది 475 గ్రాములు ప్యాకెట్ ధర 853 రూపాయలు ఉండగా ప్రస్తుతం ధర ఎని మిది వందల అరవై నాలుగు రూపాయల వరకు చేరుకుంది. కంపెనీలు డిమాండ్లకు అనుగుణంగా కేంద్రం ఏటా ధరలు పెంచుతుంది.

    2022-21 వెంకట ధర 730 రూపాయలు ఉండేది. ఇప్పుడు 864 చేరడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణలో వరి తర్వాత అత్య ధికంగా పత్తి పంట సాగు అవుతుంది. ఇప్పటికే వర్షాభావంతో అల్లాడుతున్న అన్నదాతలకు ఈ ధరల పెరుగుదల మరింత భారం కానుంది.

    రెండేళ్ల క్రితం ప్యాకెట్ ధర 730 రూపాయలు ఉం డగా ఈ సంవత్సరం విత్తనాల ధరలు మరింత పెరిగాయి. ఏకంగా 864 ధర పెరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి  తర్వాత పత్తి పంటను రైతులు అధికంగా పండిస్తారు.. అత్యధి కంగా పండించే పత్తి విత్తనాలు ధరలు పెరగడం తో రైతులు అవేదన వ్యక్తం చేశారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rythu Bandhu : రైతు బంధు పై ప్రభుత్వం కీలక నిర్ణయం..

    Rythu Bandhu : రైతు బంధు ఆర్థిక సాయం పంపిణీ పై...

    Rythu Bandhu : నేడు అకౌంట్ల లోకి రైతు బంధు డబ్బులు..

    Rythu Bandhu : తెలంగాణ: రైతు బంధు డబ్బుల పై మంత్రి...

    Telangana : వచ్చేనెల 1 నుంచి ధాన్యం కొనుగోలు.? 

    Telangana : యాసంగి ధాన్యం ను ఏప్రిల్ ఒకటి నుంచి కొనుగోలు...

    Telangana : రైతులకు ఊరట..ఎకరానికి 10,000 వేలు.. ప్రభుత్వం నిర్ణయం..

    Telangana : అకాల వర్షాలు, వడగళ్లతో పంటను నష్టపోయిన రైతులకు పరిహారం...