Rythu Bandhu : రైతు బంధు ఆర్థిక సాయం పంపిణీ పై రాష్ట్ర ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకు న్న ట్లు తెలుస్తోంది. సీజన్ కు ముం దు కాకుండా మధ్య లో లేదా చివర్లో డబ్బులు జమ చేయా లని యోచిస్తోంది.
అప్పుడే ఎవరెవరు సాగు చేశారో తెలుస్తుందనేది సర్కార్ అలోచన. అది కూడా ఐదెక రాల లోపు రైతులకే అందించ నునట్లు సమాచారం అందు తోంది. అధికారాలు ఇప్ప టికే శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ద్వారా లెక్కల తీస్తున్నట్లు తెలు స్తోంది.
మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకీ వచ్చిన తర్వాత గతం లో పాత రూల్స్ ను మార్చుతుంది. గతంలో రైతు బంధు సీజన్ కు ముందు వేసే వారు. అయితే ఈ సారి సీజన్ మధ్యలో చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.