Tirumala News : తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల రద్దీ తగ్గిపోయింది. క్యూ కాంప్లెక్స్ లో ఖాళీగా దర్శన మిస్తున్నాయి. స్వామివారి దర్శనం చాలా సులువుగా అవుతుంది. పరీక్షల సమయం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెద్ద గా కనిపించడం లేదు.
300 టికెట్ కొన్నవారికి గంటలు నిదర్శనం పూర్తవు తోందని అధికారులు తెలిపారు. ఇక నిన్న స్వామి వారిని 63 ,251 మంది భక్తులు దర్శించుకున్నారు. 20వేల 989 మంది భక్తులు తలనీలాలు ఇచ్చారనీ అధికారులు తెలిపారు. 4.14 కోట్ల హుండీ ఆదా యం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడిం చారు.