33.3 C
India
Thursday, May 16, 2024
More

    Tirumala News : తిరుమలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఈజీగా స్వామివారి దర్శనం..

    Date:

    Tirumala News
    Tirumala News

    Tirumala News : తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల రద్దీ తగ్గిపోయింది. క్యూ కాంప్లెక్స్ లో ఖాళీగా దర్శన మిస్తున్నాయి. స్వామివారి దర్శనం చాలా సులువుగా అవుతుంది. పరీక్షల సమయం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెద్ద గా కనిపించడం లేదు.

    300 టికెట్ కొన్నవారికి గంటలు నిదర్శనం పూర్తవు తోందని అధికారులు తెలిపారు. ఇక నిన్న స్వామి వారిని 63 ,251 మంది భక్తులు దర్శించుకున్నారు. 20వేల 989 మంది భక్తులు తలనీలాలు ఇచ్చారనీ అధికారులు తెలిపారు. 4.14 కోట్ల హుండీ ఆదా యం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడిం చారు.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tirumala : మార్చి 24 , 25 తేదీల్లో తిరుమలలో తుంబురు తీర్థ ముక్కోటి..

    Tirumala : తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం మార్చి 24,25...

    Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి నారా లోకేష్ దంపతులు..

    Tirumala : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ...

    Tirumala News : జూన్ నెల ఆర్జిత సేవా టికెట్ల కోటా 18 న విడుదల..

    Tirumala News : జూన్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి అర్జిత...

    TTD : టిటిడి పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు..

    TTD : భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో...