Goods Train Odisha : ఒడిశాలో ఇటీవల వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా మరోసారి గూడ్స్ రైలులో మంటలు చేలరేగాయి. సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఆర్పడం ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బాలాసోర్ జిల్లాలోని రూప్సా రైల్వే స్టేషన్ గూడ్స్ రైలు కంపార్ట్మెంట్లో ఆగి ఉంది. ఆ సమయంలోనే రైలు కంపార్ట్మెంట్ నుంచి పొగ రావడాన్ని స్టేషన్ సిబ్బంది గమనించారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పారు.
Breaking News