39.6 C
India
Monday, April 29, 2024
More

    Trains canceled : విజయవాడ-విశాఖ మార్గంలో 8 రైళ్లు రద్దు

    Date:

    trains canceled
    trains canceled

    Trains canceled : విశాఖపట్నం- విజయవాడ మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఈ మార్గంలోని నడిచే ఎనిమిది రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాడి-అనకాపల్లి స్టేషన్ల మధ్య ఈ తెల్లవారు జామున గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో కొన్ని మీటర్ల వరకు పట్టాలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా- ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతు పనులు చేపడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Police Inspection : పోలీసుల తనిఖీ.. వాహనంలో బంగారం, వెండి నగలు

    Police Inspection : ఎన్నికల వేళ వాహనాల్లో డబ్బు, మద్యంతో పాటు...

    Chandrababu : ఇంటింటికీ ఎందుకు పింఛన్ ఇవ్వరు?: చంద్రబాబు

    Chandrababu : వైసీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వాములు...

    Gutha Amith Reddy : కాంగ్రెస్ పార్టీలో  చేరిన గుత్తా అమిత్ రెడ్డి

    Gutha Amith Reddy : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పార్లమెంట్ ఎన్నికల్లో...

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Train Accident : బాలాసోర్ ఘటనను మరువకముందే.. మరో ట్రైన్ యాక్సిడెంట్.. ఎంత మంది చనిపోయారంటే?

    Train Accident : భారత రైల్వే వ్యవస్థ అత్యంత పెద్ద నెట్...

    Falak Numa Super Fast : ఫలక్ నూమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో అగ్నిప్రమాదం

    నల్లగొండ జిల్లా పగిడిపళ్లి వద్ద నిలిపివేసి మంటలను ఆర్పుతున్న సిబ్బంది. ...

    Goods Train Odisha : ఒడిశాలో మరో రైలు ప్రమాదం

    Goods Train Odisha : ఒడిశాలో ఇటీవల వరుసగా రైలు ప్రమాదాలు...