Pawan Kalyan : తూర్పుగోదావరి జిల్లా నాయకులతో భేటీ సం దర్భంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మనం ఒంటరిగా పోటీ చేస్తే 40 స్థానాల్లో గెలుస్తాం. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. ఈ క్రమం లోనే సీట్ల సర్దుబాటు ఉంటుంది. ఈ ఎన్నికల్లో మన ప్రతి అడుగూ వ్యూహాత్మకమే. కూటమి అ భ్యర్థులు గెలిచేలా అందరూ పనిచేయాలి’ అని పిలుపునిచ్చారు. టికెట్లు రాలేదని ఎవరు నిరు స్తాహ పడకూడదని పార్టీ కోసం కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని పవన్ కళ్యాణ్ తమ నాయకులకు భరోసా ఇస్తున్నారు.
Breaking News