33.2 C
India
Sunday, May 19, 2024
More

    NDA Government : ఎన్డీయే ప్రభుత్వంతోనే ‘అనంత’ అభివృద్ధి

    Date:

    • కేంద్రమంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు
    NDA Government
    NDA Government

    NDA Government : వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి కేంద్రంలో, రాష్ట్రంలో విజయం సాధిస్తుందని, డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో అనంతపురంను అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. హంద్రీనీవాతో పాటు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆదివారం నిర్వహించిన ఎన్డీయే కూటమి సభలో వారు మాట్లాడారు. జగన్ ను ఇంటికి పంపి మళ్లీ రాష్ట్రాన్ని అభావృద్ధి చేసుకోవడం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టకున్నాయని తెలిపారు.

    ఆ తర్వాత సాయంత్రం అనంతపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ అనంతపురం జిల్లా తన మనసుకు దగ్గరగా ఉంటుందని అన్నారు. జిల్లాకు ఎప్పుడు వచ్చినా ప్రజాస్పందన బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. ప్రజలను చూసి ఎండలు భయపడుతున్నాయని అన్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu Strategy : అనపర్తి, దెందులూరు సీట్లలో చంద్రబాబు వ్యూహం అదుర్స్

    Chandrababu Strategy : ఏపీలో ప్రధాన పార్టీల వ్యూహాలు ఆసక్తిని రేపుతున్నాయి....

    CAA Notification : సీఏఏ నోటిఫికేన్ పై ఆఫ్రికన్- అమెరికన్ నటి, గాయనీ మేరీ మిల్ బెన్ ట్వీట్..

    CAA Notification : ఇది శాంతికి మార్గం. ఇది ప్రజాస్వామ్యం యొక్క నిజమైన...

    PM Modi : అర్జంట్ గా రూ.84,560 కోట్ల ఆయుధాలు కొన్న మోడీ ప్రభుత్వం.. అందుకే అంటూ వాదనలు..

    PM Modi : సాయుధ బలగాల పోరాట సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.84,560...