Amarnath Yatra : అమర్ నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్ 29 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ బోర్డ తెలిపింది. 52 రోజులు సాగే ఈ యాత్రకు సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశముంది. పూర్తి వివరాలకు www.jksasb.nic.in వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు. అయితే ఈ యాత్రకు 13 నుంచి 70 ఏళ్ల మధ్య వారికి మాత్రమే అనుమతి ఉంటుంది.
Breaking News