34.5 C
India
Monday, May 6, 2024
More

    REMEMBRANCE OF LORD SHIVA: శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

    Date:

    కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయాల వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయాలు శివనామ స్మరణతో మారిపోతున్నాయి. పలుచోట్ల భక్తులు నదుల్లో పుణ్య స్నానాలు ఆచరించి కార్తిక దీపారాధన చేశారు. భద్రాచలం, రాజమహేంద్రవరం, గోదావరి, విజయవాడ లో కృష్ణా నదుల్లో చేశారు.. శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, తదితర ప్రాంతాల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amarnath Yatra : నేటి నుంచి అమర్ నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు

    Amarnath Yatra : అమర్ నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్...

    Maha Shivaratri Special : శివుడు – శివ లింగం‌

    "ఓం మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహీ తన్నో శివః ప్రచోదయాత్" Maha Shivaratri Special :...

    Varanasi Cricket Stadium : అబ్బురపరుస్తున్న శివుడి రూపంలో వారణాసి క్రికెట్ స్టేడియం..

    Varanasi Cricket Stadium : క్రికెట్ ను అభిమానించే దేశాల్లో మనదేశం...

    Lord Shiva Run : శివుడినే పరుగులు పెట్టించిన రాక్షసుడు..!

    Lord Shiva Run : పూర్వం వృకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు....