Vande Bharat Trains : ప్రధాని మోడీ పాలనలో భారతదేశం ‘డిజిటల్ ఇండియా’గా మారుతోంది. మౌళిక వసతుల్లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. విదేశాల్లోనే కనిపించే రైళ్లను ‘వందేభారత్’ పేరుతో మన ఇండియాలోనూ మోడీ సర్కార్ లాంచ్ చేసింది. ఇప్పటివరకూ దేశంలో చాలా ప్రవేశపెట్టింది.
ఈ వందేభారత్ రైళ్లు దేశంలో రికార్డు స్థాయిలో లక్షల కి.మీలు ప్రయాణించి తాజాగా రికార్డ్ సృష్టించాయి. దాదాపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 57.66 లక్షల కి.మీలు ప్రయాణించి ‘వందేభారత్’ ఎక్స్ ప్రెస్ లు ఈ నయా రికార్డును సృష్టించాయి.
ఈ దూరం ఎంతంటే సూర్యుడు చుట్టుకొలతకు 1.3 రెట్లు కావడం విశేషం. అంత దూరం ప్రయాణించిన వందేభారత్ విజయం మోడీది.. వందేభారత్ ది.. ఇదీ మోడీ ఇండియా అనడంలో ఎలాంటి సందేహం లేదు.