కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అతిగారాబం చేస్తోందా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు....
తెలంగాణలో సీబీఐకి అనుమతి లేదని కేసీఆర్ సర్కారు హుకుం జారీ చేసినప్పటికీ ........కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ తెలంగాణలో అడుగుపెట్టింది. డిసెంబర్ 6 న కవిత ను విచారిస్తామని చెప్పిన సీబీఐ...