మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వ తేదీ లోపు దర్యాప్తు మొత్తం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. వెంటనే సీబీఐ విచారణ అధికారిని మార్చాలని లేదంటే మరొక అధికారిని కూడా జతగా...
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యాడు. దాదాపు నాలుగు గంటల పాటు సీబీఐ అవినాష్ రెడ్డిని విచారించింది....
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. 160 సిఆర్పీసీ కింద నాకు నోటీసులు ఇచ్చారు కాబట్టి...
బీజేపీ టార్గెట్ నేను కాదు కేసీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనకు ఈడీ నోటీసులు పంపించడం పట్ల స్పందించింది. సీబీఐ ఇంతకుముందు 6...