తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు , కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ పై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు దేశ రాజధాని...
ఈరోజు ఉదయం 9.30 గంటలకు వర్చువల్ గా వందేభారత్ ట్రైన్ ను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అసలు ఈనెల 19 న ప్రధాని మోడీ హైదరాబాద్ లో పర్యటించాల్సి ఉంది. అయితే...
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన రద్దయిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటన ఎందుకు రద్దయ్యిందో తెలుసా ...... ఈనెల 19 న ప్రారంభించాల్సిన వందేభారత్ ట్రైన్ స్వల్పంగా ధ్వంసం కావడమే...
నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్ల రద్దును అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సమర్ధించింది. 2016 లో 1000, 500 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశ భవిష్యత్...
తల్లి హీరా బెన్ పాడె మోశారు ప్రధాని నరేంద్ర మోడీ. గురువారం అర్ధరాత్రి మోడీ తల్లి హీరా బెన్ మరణించిన సంగతి తెలిసిందే. తల్లి మరణ వార్త విన్న వెంటనే హుటాహుటిన అహ్మదాబాద్...