ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చింది సుప్రీం కోర్టు. అమరావతిపై ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. తదుపరి విచారణను జులై 11 కు వాయిదా...
ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ ను 3 వారాలకు వాయిదా వేసింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లిక్కర్...
తన లోక్ సభ సభ్యత్వాన్ని లోక్ సభ సెక్రటరీ రద్దు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలుపుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోడీ...
తనకు ఈడీ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో ఈడీ విచారణ పై స్టే ఇవ్వాల్సిందిగా కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఎమ్మెల్సీ కవిత. అయితే సుప్రీం కోర్టు అందుకు నిరాకరించింది. కవిత కు షాకిచ్చింది...
భోపాల్ గ్యాస్ దుర్ఘటన పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో బాధితులకు నష్టపరిహారం యూనియన్ కార్ బైడ్ నుండి వసూల్ చేయాలని భావించిన కేంద్ర ప్రభుత్వం...