40.2 C
India
Sunday, May 19, 2024
More

    RBI Governor : రూ. 500 నోట్ల రద్దు.. వెయ్యి నోటు రాకపై క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ గవర్నర్..

    Date:

    RBI Governor
    RBI Governor, Rs 500 Note

    RBI Governor : మే 19న ఆర్బీఐ రూ.2000 నోటును ఉపసంహరించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు 2వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే సదుపాయం కల్పించిన సంగతి తెల్సిందే. ఈక్రమంలోనే రూ. 500 నోట్లను సైతం ఆర్బీఐ రద్దు చేస్తుందని.. వెయ్యి రూపాయాల నోటును కొత్తగా ప్రవేశపెడుతుందగానే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

    ఈక్రమంలోనే నోట్ల ఉపసంహరణ.. కొత్త నోట్ల ముద్రణపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేడు(జూన్ 8న) క్లారిటీ ఇచ్చారు. రూ. 500 నోట్ల ఉపసంహరించుకునే ఆలోచన ఆర్బీఐకి లేదని స్పష్టం చేశారు. అలాంటి వదంతులను ప్రజలకు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే వెయ్యి రూపాయాల కొత్త నోట్లను తిరిగి ప్రవేశపెట్టబోమని ఆయన వెల్లడించారు. అలాంటి ఆలోచన తమకు లేదని చెప్పారు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RBI Key Decision : వినియోగదారులకు షాక్ ఇస్తున్న ఆర్బీఐ

    RBI Key decision : దేశంలోని బ్యాంకులన్నింటికి రిజర్వ్ బ్యాంకు కేంద్రంగా...

    RBI Governor : సెప్టెంబర్ తరువాత రూ 2 వేల నోట్లు చెల్లవని చెప్పలేదు

    ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ RBI Governor : రూ. 2000...

    Zomato : రూ. 2వేల నోటు జొమాటోతో చెల్లింపు

    Zomato: కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించినా...